దెయ్యాలు ఉన్నాయా.లేవా అన్న దానిపై వాదన ఎన్నో దశాబ్దాలుగా నడుస్తుంది.
అయితే కొన్ని కొన్ని సంఘటనలు చూసిన.
విన్నా నిజమే దెయ్యాలు ఉన్నాయి అని అనిపిస్తుంది.
సంగతి ఏంటంటే.గూగుల్ స్ట్రీట్ వ్యూలోని ఓ పాత అనాథ శరణాలయంలో కిటికి వద్ద చిన్నారి దెయ్యం కనిపిస్తోందట! దాదాపుగా 1997వరకు అక్కడ అనాధ శరణాలయం ఉండేది.
ఇప్పుడు ఆది మూతబడింది.అయితే ఆ భవంతి లోపల ఓ చిన్నారి ఏడుస్తున్నట్లుగా ఉన్న ఇమేజ్ కనిపిస్తోందని ఆలస్యంగా.
ఇటీవలె రెండు మూడు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది.అలా కనిపిస్తున్నవి దెయ్యాలుగా భావిస్తున్నారు.
భవనం యొక్క కిటికీ వద్ద ఓ చిన్నారి ఏడుస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.ఇలా పలుమార్లు కనిపించిందని అంటున్నారు.
దానిని దెయ్యం అని భావిస్తున్నారు.కాగా, ఈ భవంతిలో బెడ్లు, వీల్ చైర్లు.
ఇతర వస్తువులు అలాగే భవంతి చుట్టుపక్కల పడి ఉన్నాయి.వాటిని అప్పుడు ఉపయోగించారు.
ఓ కారిడార్లో చాలా కబోర్డులు ఉన్నాయి.చిన్నారులు ఎప్పుడైనా మిస్ బిహేవ్ చేస్తే వారిని ఆ కబోర్డులోని చీకటి రూంలో ఉంచేవారని సమాచారం.
మరి ఆది దెయ్యమొ.లేక చూస్తున్న వారి బ్రమో తెలియాలంటే మాత్రం ప్రత్యేకంగా దీనిపై ఆ ప్రభుత్వం రీసర్చ్ జరిపించాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy