మెదక్ జిల్లా రామాయంపేటలో చిరుత సంచారం

మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తుంది.కాట్రియాల శివారులోని జాజులగడ్డలో పశువులపై చిరుత దాడికి పాల్పడింది.

దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

ఈ క్రమంలో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలించారు.స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పుష్ప 2 లో అసలైన ట్విస్ట్ ఇదే...అదిరిపోయిందిగా...
Advertisement

Latest Latest News - Telugu News