చార్జీలు పెంచడానికి కారణాలు

శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచడానికి కారణాలు సభకు తెలియపరిచారు .నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పినట్లే బయటనుంచి కొనుగోళ్ళు చేసి మరి ఇస్తున్నామని తెలిపారు.విద్యుత్ కొనుగోళ్ళు పెనుభారం ఒకెత్తుకాగా కరెంటు కట్ లేకుండా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని బాబు తెలిపారు.2015-2016లో మరి చార్జీలు పెంచబోమని తెలిపారు.ఇప్పుడు పెంచిన చార్జీలు కూడా కేవలం 14శాతం మందికి మాత్రమే పెంపు వర్తిస్తుంది .86 శాతం మందికి ఎలాంటి ఇబ్బంది ఉండనే ఉండదు అని బాబు విడమర్చి చెప్పారు .అయితే విద్యుత్ చౌర్యాన్ని మాత్రం ఎంతమాత్రం భరించలేమని అరికడతామని తెలిపారు .

 Chandrababu Explained The Reasons For Power Hike-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube