పంజాగుట్ట శవం గుట్టు రట్టు

పంజాగుట్ట ఐ ఏ ఎస్ కాలనీలో లభించిన యువతీ శవం ఆచూకి ఎట్టకేలకు పోలీసులు చేధించారు .

ఆమె ఎవరైనది, ఆమె రాసిన సూసైడు నోట్ కూడా సేకరించారు .

అందులో ఆమె తన గురుంచి ఇలా రాసుకున్నారు.తను విజయవాడలో ఒక ప్రయివేట్ కాలేజిలో సిఏ చదువుతోంది .ఆమె రాస్తున్న పరీక్షలు ఏదీ వర్కవుట్ కావడం లేదు.పైగా తను ఉత్తీర్ణతను సాధించలేను అందుకే ఏ ఉద్యోగం రాదు.

నా అక్క రోహితకు ఉద్యోగం వచ్చింది .నాకు మరి రాదు .అందుకే చావడానికి నిర్నయించుకున్నాను అని రాసుకుంది.ఆమె శవం తీరు బట్టి ఆమెపై అత్యాచారం జరిపాక చంపబడింది అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు .ఆమె బోయ్ ఫ్రెండు పాత్ర ఏమైనా ఇందులో ఉందేమో అని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు .

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

Advertisement

తాజా వార్తలు