కరీంనగర్ లో బండి సంజయ్ రైతు దీక్ష.. హామీలు అమలు చేయాలని డిమాండ్

కరీంనగర్ జిల్లాలో బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay ) రైతు దీక్ష చేపట్టారు.ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

 Bandi Sanjay Rythu Diksha In Karimnagar..demand To Implement The Promises ,band-TeluguStop.com

అకాల వర్షాల వలన రైతులు నష్టపోయినా ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు.అదేవిధంగా రైతు భరోసా( Rythu Bharosa ) ఎకరాకు రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

దాంతో పాటు రూ.2 లక్షల రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు.ఈ క్రమంలోనే పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేలు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇవ్వాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube