Baireddy Siddhartha Reddy ycp : జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారంలో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

చిల్లకల్లు జాతీయ రహదారి నుండి జగ్గయ్యపేట వరకు ఉన్నటువంటి రోడ్డును 14 కోట్ల రూపాయల తో డబల్ రోడ్డు పనులను శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమంలోని భాగంగా మార్కెటింగ్ యాడ్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవము కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని భాగంగా చిల్లకల్లు జాతీయ రహదారి నుండి జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్ ) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాజీ మంత్రివర్యులు బెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారుఅనంతరం మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్గా ముత్తినేని విజయ్ శేఖర్ వైస్ చైర్మన్ గా మన్నేపల్లి నాగబ్రహ్మం వారి పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ సామినేని ఉదయభాను అధ్యక్షతన జరిగింది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయేటువంటి రోజులలో ఈ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కి సంపూర్ణ అయినటువంటి సహాయ సహకారాలను అందించడం జరుగుతుందని తెలియజేశారునూతన వ్యవసాయ కమిటీ చైర్మన్ ముత్తినేని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈరోజు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన సామినేని ఉదయభాను కి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు తిరువూరు శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణ నిధికేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర డైరెక్టర్లు , జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర , వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు , పట్టణ వైయస్సార్ పార్టీ నాయకులు, జడ్పిటిసి సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచులు , గ్రామ నాయకులు పాల్గొన్నారు.

తాజా వార్తలు