జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతున్న విషయం తెల్సిందే.
ఇప్పటికే 200 కోట్ల మార్క్ను దాటిన ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్తో దూసుకు పోతూనే ఉంది.
రెండు పార్ట్లుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి పార్ట్ విడుదల అయ్యింది.రెండవ పార్ట్ షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది.ఈ క్రమంలో రెండవ పార్ట్ గురించిన ఆసక్తికర విషయాలను వివాదాల దర్శకుడు రామ్గోపాల్ వర్మ ట్విట్టర్లో పేర్కొన్నాడు.‘బాహుబలి-2’ సినిమాను ఒక ప్రముఖ కార్పోరేట్ సంస్థ 325 కోట్లకు హోల్ సేల్గా కొనేందుకు ముందుకు వచ్చినట్లుగా వర్మ వెళ్లడించాడు.ఈ విషయాన్ని రామ్గోపాల్ వర్మ ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు.
ఈ విషయం తెలిసి తాను షాక్ అయ్యాను అంటూ కూడా వర్మ ట్వీట్ చేశాడు.మొదటి పార్ట్కు వచ్చిన భారీ క్రేజ్ దృష్ట్యా రెండవ పార్ట్కు ఈ మొత్తం చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
ప్రభాస్ ఒక్క మొదటి పార్ట్కే షేర్ రూపంలో 65 కోట్లు పారితోషికంగా ప్రభాస్ తీసుకున్నాడు అని కూడా వర్మ ట్వీట్ చేశాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy