హైదరాబాద్ ప్రెస్ క్లబ్ బయట పోసాని పై దాడి..!!

సినీనటుడు సీనియర్ రచయిత పోసాని కృష్ణమురళి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం తెలిసిందే.

ఏపీ ప్రభుత్వం పై కక్షపూరితంగా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారని చిత్ర పరిశ్రమ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్న తరహాలో.

ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పవన్ తీరుపై పోసాని అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో తన ఫోన్ నెంబర్ కి పవన్ అభిమానులు.

దారుణమైన బూతులు సందేశాలు పంపుతున్నారు అని.మీడియా ముఖంగా వాటిని చూపించడం జరిగింది.ఏకంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పై పవన్ అభిమానులు దుర్భాషలాడుతూ ఉన్నారని.

, పవన్ కావాలని తన అభిమానుల చేత ఈ పనులు చేయిస్తున్నారు అంటూ పోసాని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది.కాగా మీడియా సమావేశం లో.పోసాని మాట్లాడుతున్న సమయంలోనే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్దకు పవన్ అభిమానులు భారీ ఎత్తున వచ్చి మోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.మీడియా సమావేశం అనంతరం పోసాని వెళుతుండగా పవన్ అభిమానులు ఆయన పై దాడికి ప్రయత్నించారు.

Advertisement

ఈ క్రమంలో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పోసానిని .తమ వాహనంలోకి ఎక్కించుకునీ సురక్షితంగా తరలించారు.కాగా దాడికి పాల్పడిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.

ఇదిలా ఉంటే పవన్ అభిమానుల నుండి తనకు ప్రాణహాని ఉందని, తనకు ఏమైనా జరిగితే.పవన్ కళ్యాణ్ యే కారణమని.

, తనపై దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పోసాని చెప్పుకొచ్చారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!
Advertisement

తాజా వార్తలు