ప్రధాని మోడీని కలిసిన యాపిల్ సీఈవో..!!

భారత్ లో పర్యటిస్తున్న యాపిల్ సీఈవో టీమ్ కుక్( Tim Cook ) నేడు ప్రధాని మోడీని( PM Modi ) కలవడం జరిగింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మొట్టమొదటి ఆపిల్ స్టోర్ నీ( Apple Store ) ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఢిల్లీలో ఆపిల్ యొక్క రెండవ ప్రారంభించక ముందు ప్రధాని మోడీతో.భేటీ కావడం జరిగింది.

రేపు ఢిల్లీలో ఈ స్టోర్ ప్రారంభం కానుంది.

ఈ క్రమంలో నేడు ప్రధానితో భేటీలో విద్య, డెవలపర్ ల నుండి తయారీ వివిధ అంశాలపై చర్చించడం జరిగింది.దేశవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు యాపిల్ సీఈవో టీమ్ కుక్ చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో ప్రధాని మోడీకి ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది.

Advertisement

ప్రధాని మోడీతో భేటీకి ముందు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలవడం జరిగింది.

ఇక ఇదే సమయంలో ప్రధాని మోడీ సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు.మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది.వేర్వేరు అంశాలపై ఆలోచనలను పరస్పరం పంచుకోవడం సంతోషించదగ్గ విషయం.

భారత్ లో టెక్ సంబంధిత మార్కులపై మాట్లాడుకోవడం హైలెట్ అని మోడీ కామెంట్ చేశారు.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు