హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్ ను కేసీఆర్ ప్రకటించారు.
జిహెచ్ఎంసి పరిధిలో నేటి నుంచి ఫస్ట్ దోస్త్ యాక్సి కార్యక్రమం మళ్ళీ మొదలైంది.
తెలంగాణలోని గద్వాలలో మరో ట్రిపుల్ ఐటీని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రాజ్యసభలో కార్యకలాపాలు అడ్డగింత పై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదనకు గురై కంటతడి పెట్టారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నిన్న తిరుమల స్వామివారిని 19,839 మంది భక్తులు దర్శించుకున్నారు.
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 38,353 మంది కరోనా వైరస్ ప్రభావం కు గురయ్యారు.
కరుణ వైరస్ ప్రభావానికి గురైన వారికి ప్రభుత్వ రంగ బ్యాంకుల పూచీకత్తు అవసరం లేకుండా ఐదు లక్షలు రుణం మంజూరు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.
ఏపీలో నేడు రేపు తరంగా వర్షాలు కురుస్తాయని , ఉరుము, మెరుపులతో పాటు పిడుగులు ఎక్కువ పడే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఇంటర్ లో కనీస శాత అర్హత నిబంధన తొలగించినట్లు అధికార్లు తెలిపారు.
తెలంగాణలో ఈనెల 30 నుంచి ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లో ఎంట్రన్స్ కు నిర్వహించే ఎన్.ఎస్.యూ.ఈ ఈ 2021 ఎంట్రెన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
తెలంగాణలో డైరీ, పౌల్ట్రీ పరిశ్రమకు విద్యుత్ రాయితీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.యూనిట్ కు 2 రూపాయల సబ్సిడీ ని ప్రకటించింది.
మానవీయ కోణం లో ఉత్తమ వార్తా కథనాలను అందించిన జర్నలిస్ట్ లకు ఆర్ఎస్ ఎన్ సేవా పౌండేషన్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి మీడియా అవార్డులు ఇవ్వనున్నట్టు పౌండేషన్ వ్యవస్థాపకులు సత్యనారాయణ తెలిపారు.
సర్వీస్ ఛార్జ్ లేకుండా కొవ్వు అర్జున్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తామని అపోలో ఆస్పత్రి రీజినల్ సీఈవో సుబ్రమణ్యం తెలిపారు.
వైఎస్ వివేకా హత్య కేసు ను సీబీఐ శరవేగంగా దర్యాప్తు చేపడుతోంది.
ప్రధాన నిందితుడిగా హనుమంతు అదుపులోకి తీసుకున్న సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులను వారి ఇంటికి వెళ్లి విచారిస్తున్నారు.వారు ఇటీవల మీడియా సమావేశం నిర్వహించడం పై విచారిస్తున్నారు.
లోక్ సభ వర్షాకాల సమావేశాల్లో కార్యకలాపాలు జరిగిన తీరుపై సభాపతి ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ తో పాటు మరికొందరి పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీలో కోవిడ్ నియంత్రణపై ఏపీ సీఎం జగన్ అధికార్లతో సమీక్ష నిర్వహించారు.
దళిత బందు పథకం కేవలం హుజురాబాద్ కు మాత్రమే పరిమితం కాదు అని, రాష్ట్రమంతా అమలుచేస్తామని టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -43,350 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,300.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy