మడకశిర మండలంలో వినూత్న సంఘటన

భార్యను లేవదీసుకుని వెళ్ళాడని భర్త వింత రీతిలో నిరసన లేవ తీసుకొని వెళ్ళిన వ్యక్తి ఫోటోను సైకిల్ కి తగిలించి ఊరేగింపు ఫోటోను చెప్పుల హారం వేసి చెప్పులతో కొడుతూ గ్రామంలో ఊరేగింపు మడకశిర మండలం( Madakasira ) క్యాంపురం గ్రామంలో జరిగిన సంఘటన.

బెంగళూరులో కూలి పనులు చేసుకుంటున్న గ్రామానికి చెందిన నేత్రావతి, అంజి దంపతులు అక్కడే పనిచేస్తున్న దివాకర్( Diwakar ), నేత్రావతికి అక్రమ సంబంధం పది రోజుల క్రితం నేత్రావతిని తీసుకుని వెళ్లిన దివాకర్,దీంతో గ్రామానికి వచ్చి అంజి.

దివాకర్ చిత్రపటంకి చెప్పుల జెండా వేసి ఊరేగింపు గ్రామస్తులు సైతం అంజికి మద్దతు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు