బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల తోపులాట తో రసాభాసగా మారిన అమీర్ పేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవం

ఈ రోజు అమీర్ పేట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 50 పడకల గల ప్రభుత్వ ఆసుపత్రి ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి సరల, మాజీ కార్పొరేటర్ శేషు కుమారి, టిఆర్ఎస్ మరియు బిజెపి నాయకులు ఆసుపత్రిని ఈ రోజు ప్రారంభం చేయడం జరిగింది.

ఆసుపత్రి ప్రారంభోత్సవం రసాభాసగా మారిపోయింది.

ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీజేపీ వర్గాల తీవ్ర నిరసన.బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట.

ఆసుపత్రి ని ప్రారంభించి ఏమి మాట్లాడకుండానే వెళ్లిపోయిన నాయకులు.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు