అనకాపల్లి జిల్లా విస్సన్నపేటలో జనసైనికుల ఆందోళన

అనకాపల్లి జిల్లా విస్సన్నపేటలో జన సైనికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి భూ కబ్జా చేశారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు.

భూ దందాపై న్యాయవిచారణకు సిద్ధమా అంటూ మంత్రి గుడివాడకు సవాల్ విసిరారు.ఈ నేపథ్యంలో మంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇప్పటికైనా మంత్రి స్పందించి న్యాయ విచారణకు రావాలని జన సైనికులు డిమాండ్ చేశారు.

పెన్షన్ల విషయంలో చంద్రబాబు రాజకీయం.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు