YCP Leaders Adoni town : ఆదోని పట్టణంలో వైసిపి నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి...

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైసిపి నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆదోని పట్టణంలో నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా బహిరంగ సభ ఏర్పాటు చేసిన ప్రాంగణాన్ని వైసిపి నాయకులు పసుపు నీటితో శుద్ధి చేశారు వైసిపి నాయకులు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పంటలు మరియు వర్షాలు బాగా పడ్డాయని గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో వర్షాలు లేక రైతులు పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆ పరిస్థితి మళ్లీ రాకుండా వైసిపి నాయకులు పసుపు నీటితో నీళ్ల ట్యాంకర్ తో శుద్ధి కార్యక్రమం చేశామని తెలిపారు

తాజా వార్తలు