వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం.. ఏపీ స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు

రానున్న ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అవుతుందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.చంద్రబాబు నానాటికీ దిగజారి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

 Tdp Is Grounded In The Next Election.. Ap Speaker Tammineni's Key Comments-TeluguStop.com

అధికారదాహంతో చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని, మానసిక వ్యాధితో బాధపడుతున్నారని మండిపడ్డారు.సీఎం జగన్ కు ఒక క్లారిటీ ఉంది.

ఒక లక్ష్యం వైపు వెళ్తున్నారని చెప్పారు.చంద్రబాబుకు ఏ లక్ష్యమూ లేదని మండిపడ్డారు.

ఆయనకు రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube