YCP Leaders Adoni town : ఆదోని పట్టణంలో వైసిపి నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి...

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైసిపి నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆదోని పట్టణంలో నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా బహిరంగ సభ ఏర్పాటు చేసిన ప్రాంగణాన్ని వైసిపి నాయకులు పసుపు నీటితో శుద్ధి చేశారు వైసిపి నాయకులు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పంటలు మరియు వర్షాలు బాగా పడ్డాయని గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో వర్షాలు లేక రైతులు పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆ పరిస్థితి మళ్లీ రాకుండా వైసిపి నాయకులు పసుపు నీటితో నీళ్ల ట్యాంకర్ తో శుద్ధి కార్యక్రమం చేశామని తెలిపారు

 Adoni Town, Ycp Leaders Purified Themselves With Yellow Water , Ycp Leaders , Ad-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube