తిరుపతి జిల్లా సాఫ్ట్ వేర్ సజీవదహనం కేసులో మలుపు

తిరుపతి జిల్లాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సజీవదహనం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా సాప్ట్ వేర్ నాగరాజు హత్యపై ఆయన భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

మధుకుమారి చెప్పిన విషయాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.తన భర్తను సర్పంచ్ చాణిక్య ప్రతాప్ హత్య చేశారని ఆమె ఆరోపించారని తెలుస్తోంది.

మాట్లాడేది ఉందని పిలిచి మరో ఇద్దరితో కలిసి సర్పంచ్ నాగరాజును చంపారని తెలిపింది.ఈ క్రమంలో ముగ్గురిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.

పెన్షన్ల విషయంలో చంద్రబాబు రాజకీయం.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు