చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దుకు...కార్మికులు భారీ ర్యాలీ

చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధిస్తున్న 5శాతం జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ చేనేత కార్మికులు నేడు పెద్ద ఎత్తున ప్రధాని మోదీకి పోస్టుకార్డులను పంపించనున్నారు.నిజాం కాలేజీ నుండి ర్యాలీగా బయలుదేరి అబిడ్స్ జీపీఓ వరకు వెళ్లనున్నారు.

 A Massive Rally By Workers For The Abolition Of Gst On Handloom Products-TeluguStop.com

పోస్టు కార్డులను ఇచ్చిన తర్వాత సమావేశం కానున్నారు.కాగా పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube