ఢిల్లీకి టీఆర్ఎస్ నేతల బృందం

టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానం కాపీలను తీసుకొని టీఆర్ఎస్ నేతల బృందం ఢిల్లీకి వెళ్లారు.

ఈ క్రమంలో రేపు ఉదయం 11 గంటలకు ఈసీతో టీఆర్ఎస్ నేతలు భేటీ కానున్నారు.

అనంతరం టీఆర్ఎస్ చేసిన తీర్మానానికి సంబంధించిన పత్రాలను, అఫిడవిట్ ను అందజేయనున్నారు.ఇప్పటికే ఈసీ అధికారులతో చర్చించి సలహాలు తీసుకున్న నేతలు.

ఆ నిబంధనల ప్రకారమే అఫిడవిట్ తో పాటు తీర్మాన కాపీని సిద్ధం చేశారు.అదేవిధంగా ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వివరాలను కూడా ఈసీకి అందించనున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు