ఏపీ కొత్త డీజీపీ ఎంపిక.. సాయంత్రం ఈసీ ప్రకటన..!!

ఏపీ కొత్త డీజీపీని( DGP ) ఎన్నికల సంఘం ఎంపిక చేయనుంది.ఈ మేరకు ముగ్గురు అధికారుల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎస్ పంపనున్నారు.

 Selection Of New Dgp Of Ap Ec Announcement In The Evening , Ap Ec Announcement-TeluguStop.com

కాగా ఏపీ డీజీపీ రేసులో ద్వారకా తిరుమల రావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా ఉన్నారని తెలుస్తోంది.ఈ క్రమంలో డీజీపీ ఎంపిక వ్యవహారంపై ఇవాళ సాయంత్రానికి ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

అయితే డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉండగా.ఆయనను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రానికి తదుపరి డీజీపీ ఎవరనే వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube