మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ విప్ ఆదేశం

రాజన్న సిరిసిల్ల వేములవాడ అర్బన్ మండలం( Vemulawada Urban Mandal ) ఆరెపల్లి గ్రామానికి చెందిన నడిగొట్ల రాజేష్,లావణ్య దంపతులు బాబు నిన్న సాయంత్రం ఆడుకుంటూ బిల్డింగ్ పై నుండి కిందపడంతో తల లో రెండు ఇనుప రాడ్ లు గుచ్చుకొని గాయాలపాలు కాగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( Vemulawada MLA Adi Srinivas ) ఫోన్లో వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించవలసిందిగా ఆదేశించారు.

 Government Whip Order To Provide Better Healthcare-TeluguStop.com

కుంటుబానికి అండగా ఉంటాని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube