మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ విప్ ఆదేశం

రాజన్న సిరిసిల్ల వేములవాడ అర్బన్ మండలం( Vemulawada Urban Mandal ) ఆరెపల్లి గ్రామానికి చెందిన నడిగొట్ల రాజేష్,లావణ్య దంపతులు బాబు నిన్న సాయంత్రం ఆడుకుంటూ బిల్డింగ్ పై నుండి కిందపడంతో తల లో రెండు ఇనుప రాడ్ లు గుచ్చుకొని గాయాలపాలు కాగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( Vemulawada MLA Adi Srinivas ) ఫోన్లో వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించవలసిందిగా ఆదేశించారు.

కుంటుబానికి అండగా ఉంటాని తెలిపారు.

ఈ సినిమాల్లోని సన్నివేశాలు తెలుగువారిని బాగా డిసప్పాయింట్ చేశాయి.. ఏంటంటే.