జూలై 18న జిల్లాలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోటు హూస్సెన్ పర్యటన...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోటు హూస్సెన్ జూలై 18న పర్యటించనున్నారు.జూలై 18న గురువారం ఉదయం 6 గంటలకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హైదరాబాదులోని హబ్సీగూడ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వేములవాడ చేరుకుంటారని, వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం అనంతరం ఉదయం 11 గంటలకు సమీకృత

 On July 18 Members Of The National St Commission Jatothu Hussain Visit The Sirci-TeluguStop.com

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర జిల్లా స్థాయి అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహిస్తారని, అనంతరం లంచ్ స్వీకరించి మధ్యాహ్నం మూడు గంటలకు ట్రైబల్ ఏరియాలో క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని, అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి హైదరాబాద్ హబ్సిగూడ కు బయలుదేరనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube