ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ బీజేపీ ఎంపీలు..!!

లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ బీజేపీ ఎంపీలు హస్తిన బాట పట్టారు.ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ ఢిల్లీలో ఉన్నారు.

 Telangana Bjp Mps Who Took The Road To Delhi, Delhi, Telangana, Dk Aruna, Konda-TeluguStop.com

తాజాగా బీజేపీ నేతలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, నగేశ్( DK Aruna, Konda Visveswara Reddy, Etala Rajender, Raghunandan Rao, Nagesh ) మరియు ధర్మపురి అరవింద్ ఢిల్లీకి వెళ్లారు.కాగా రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో బీజేపీ ఎంపీల సమావేశానికి నేతలు హాజరుకానున్నారు.

అనంతరం ఎన్డీఏ పక్ష ఎంపీల సమావేశానికి తెలంగాణ బీజేపీ ఎంపీలు హాజరు కానున్నారు.అయితే ఎన్డీఏ పక్షనేతగా నరేంద్ర మోదీని బీజేపీ మిత్రపక్ష ఎంపీలంతా కలిసి ఎన్నుకోనున్నారన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube