తిరుపతి పోలీసు అధికారులకు ఈసీ నోటీసులు..!!

ఏపీలో ఎన్నికల పోలింగ్ తరువాత జరిగిన అల్లర్లపై తిరుపతి(Tirupati) పోలీసు అధికారులకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది.ఈ మేరకు పోలీసులకు నోటీసులు అందజేసిన ఈసీ ఐటీ ఉద్యోగులపై కేసులు నమోదు చేయడానికి గల కారణాలు చెప్పాలని పేర్కొంది.

 Ec Notices To Tirupati Police Officers, Tirupati, Police Officers,it Employes,-TeluguStop.com

అయితే పోలింగ్ జరిగిన రోజు రాత్రి చంద్రగిరి మండలంలోని కూచివారిపల్లి, రామిరెడ్డిపల్లిలో(Kuchivaripalli, Ramireddypalli) దాడులు జరిగాయి.ఈ క్రమంలోనే దాడుల ఘటనల నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరులో (Bangalore, Hyderabad)పని చేస్తున్న పలువురు ఐటీ ఉద్యోగులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

తాము ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తే కేసులు పెట్టారని ఐటీ ఉద్యోగులు, కొందరు వైద్యులు ఈసీకి ఫిర్యాదు చేశారు.ఉద్యోగుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈసీ తిరుపతి పోలీస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube