బోయినపల్లి లో వాహనాలు తనిఖీ

లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టారు.

 Inspection Of Vehicles In Boinpalli, Lok Sabha Elections, Inspection, Vehicles-TeluguStop.com

సందర్భంగా ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సరైన ధ్రువపత్రాలను పరిశీలించారు.

అనంతరం రూరల్ సీఐ శ్రీనివాస్( CI Srinivas ) మాట్లాడుతూ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ( Election Code )నేపథ్యంలో వాహనదారులు 50 వేలకు మించి నగదు తీసుకువెళ్లదని ఒకవేళ తీసుకువెళ్లిన సరైన ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోవాలని అన్నారు .ఆయన వెంట ఎస్సై పృథ్వీధర్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube