విశాఖ స్టీల్‎ప్లాంట్ భూములపై ఏపీ హైకోర్టులో విచారణ

విశాఖ స్టీల్‎ప్లాంట్( Vizag Steel Plant) భూములపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు స్టీల్‎ప్లాంట్ భూములు, ఆస్తులపై యధాతథస్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

 Inquiry On Visakha Steel Plant Lands In Ap High Court , Visakha Steel Plant La-TeluguStop.com

అనంతరం తదుపరి విచారణను జూన్ 19వ తేదీకి వాయిదా వేసింది.అయితే గత విచారణలో భాగంగా సొంత నిధులతో కొనుగోలు చేసిన భూమి మాత్రమే విక్రయిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించిన సంగతి తెలిసిందే.

ఆర్ఎఎన్ఎల్ తెలిపిన వివరాలను ధర్మాసనం రికార్డు చేసింది.అఫిడవిట్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం( Central Govt) తరపు న్యాయవాది కోర్టును సమయం కోరారు.దీంతో ధర్మాసనం విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.తాజాగా మరోసారి విచారణ జరిపిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube