శ్రీకాకుళం జిల్లా అల్లివలసలో పెళ్లింట విషాదం.!

శ్రీకాకుళం జిల్లా( Srikakulam ) రణస్థలం మండలం అల్లివలస( Allivalasa )లో పెళ్లింట విషాదం నెలకొంది.వివాహం జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు పెళ్లి మండపానికి తాకాయి.

 Wedding Tragedy In Srikakulam District Allivalasa.! ,srikakulam, Wedding , Fire-TeluguStop.com

ఈ ప్రమాదంలో విద్యుత్ షాక్( Electric shock ) కు గురై ఒకరు మృతిచెందారు.మరో పదకొండు మందికి తీవ్రగాయాలు అయ్యాయని సమాచారం.

వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.పెళ్లి సమయంలో ఇటువంటి ప్రమాదం జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube