తెలంగాణలో రైతుల కోసం బీజేపీ సత్యాగ్రహ దీక్షలు

తెలంగాణలో రైతుల కోసం బీజేపీ( BJP ) సమరభేరీ మోగించింది.కాంగ్రెస్ ( Congress )ప్రభుత్వం రైతు విధానాలను వ్యతిరేకిస్తుందని ఆరోపిస్తూ కమలనాథులు సత్యాగ్రహ దీక్షకు శ్రీకారం చుట్టింది.

 Bjp Satyagraha Diksha For Farmers In Telangana , Bjp, Satyagraha Diksha, Congres-TeluguStop.com

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద బీజేపీ నేతలు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు.ఇందులో ప్రధానంగా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.వరి ధాన్యం క్వింటాల్ కు రూ.500 బోనస్ వెంటనే ఇవ్వాలని పేర్కొంది.రెండు లక్షలలోపు బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని, కరవుతో నష్టపోయిన రైతులకు రూ.25 వేల నష్టపరిహారాన్ని అందించాలని కోరుతున్నారు.అదేవిధంగా రైతు కూలీలకు రూ.12 వేలను బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని, రైతు భరోసా ద్వారా రూ.15 వేలను రైతులకు అందించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube