పవన్ ప్రజలను ముట్టుకోరు..: ముద్రగడ

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) వ్యాఖ్యలపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పందించారు.ప్రజలకు దూరంగా ఉండటం కోసమే పవన్ కల్యాణ్ బ్లేడ్ బ్యాచ్ దాడి వ్యాఖ్యలని తెలిపారు.

 Pawan Does Not Touch People..: Mudragada ,mudragada Padmanabham, Pawan Klayan,-TeluguStop.com

తన వ్యక్తిగత భద్రత కోసం పవన్ కల్యాణ్ రెండు వందల మంది సెక్యూరిటీని పెట్టుకున్నారని పేర్కొన్నారు.ఆయన ప్రజలను ముట్టుకోరు.

చెమట పట్టకూడదని విమర్శించారు.

ఈ క్రమంలోనే ప్రజల దగ్గరకు రాలేనప్పుడు పవన్ కు రాజకీయాలు ఎందుకని ముద్రగడ( Mudragada Padmanabham ) ప్రశ్నించారు.చేతకాని వారే ఇలాంటి మాటలు మాట్లాడతారన్న ముద్రగడ జనసేనాని పవన్ స్థాయికి ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube