రాజకీయ పార్టీల ఉచిత హామీలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు( Surpreme Court ) లో పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశ్విని( Senior Lawyer Ashwini ) ఉపాధ్యాయ పిల్ దాఖలు చేశారు.
ప్రజా ఆకర్షణ చర్యలపై నిషేధం విధించాలని పిటిషన్ లో కోరారు.అదేవిధంగా ఎన్నికల సంఘం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని లాయర్ అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ లో ప్రస్తావించారు.
కాగా ఈ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం రేపు విచారించనుంది.







