MLC Kavitha : జీవో నంబర్ 3 వ్యవహారంపై గవర్నర్ చొరవ తీసుకోవాలి..: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ లోని ధర్నాచౌక్ లో భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా ముగిసింది.ఇవాళ ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) ధర్నా కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో నంబర్ 3 ను( GO No.3 ) ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

 Governor Should Take Initiative On Jio No 3 Issue Mlc Kavitha-TeluguStop.com

ఈ వ్యవహారంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Governor Tamilisai Sounder Rajan ) చొరవ తీసుకోవాలని కవిత కోరారు.ఈక్రమంలోనే గవర్నర్ అపాయింట్ మెంట్ ఇస్తే సమస్యను వివరిస్తామని తెలిపారు.అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా జీవో నంబర్ 3ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube