Delhi CM Aravind Kejriwal : లిక్కర్ స్కాం కేసు.: కోర్టుకు హాజరైన సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్( CM Aravind Kejriwal ) కోర్టు ఎదుట హాజరయ్యారు.ఈ మేరకు ఆయన వర్చువల్ విధానంలో రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) ముందు హాజరు అయ్యారు.

 Delhi Cm Aravind Kejriwal : లిక్కర్ స్కాం కేసు.:-TeluguStop.com

అయితే ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేసిన ఫిర్యాదుపై ఇటీవల కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్న నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి కేజ్రీవాల్ మినహాయింపు కోరారు.దీనికి అంగీకరించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube