Komati Reddy Venkat Reddy : ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం..: మంత్రి కోమటిరెడ్డి

ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy )అన్నారు.జిల్లాలో నీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు.

 Komati Reddy Venkat Reddy : ప్రజా సమస్యలు పరిష�-TeluguStop.com

బ్రాహ్మణ వెల్లంల, ఎస్ఎస్బీసీ, డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు.మూడు నెలల్లో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నీరు విడుదల చేస్తామన్నారు.

మొదటి విడతలో 60 వేల ఎకరాలకు నీరు అందిస్తామని వెల్లడించారు.తమది ప్రజా ప్రభుత్వమన్న ఆయన ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube