GVL Narasimha Rao : 5 ఏళ్లలో ఒక్క రాజధాని నిర్మించలేదు – బీజేపీ ఎంపీ జీవీఎల్

విశాఖ : వైవి సుబ్బారెడ్డి( YV Subbareddy ) స్టేట్మెంట్ కి కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్.( GVL Narasimha Rao ) పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇచ్చినప్పుడు వాడుకోలేకపోయారు.5 ఏళ్లలో ఒక్క రాజధాని నిర్మించలేదు.మూడు రాజధానులు అన్నారు.

 Bjp Mp Gvl Narasimha Rao Counter To Yv Subbareddy Comments On Ap Capital-TeluguStop.com

ఇప్పుడు నాలుగో రాజధాని అంశం ఎన్నికల కోసం కొత్త ఎత్తుగడ మాత్రమే.ప్రజల దృష్టి మరల్చడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.ఏపి రాజధానిగా అమరావతి ని ( Amaravati ) అభివృద్ధి చేస్తే మంచిది.ఆత్మ నిర్భర్ ఏపి కావాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube