ఏపీలో ట్వీట్ వార్.. వైసీపీ వర్సెస్ జనసేన

ఏపీలో వైసీపీ( YCP ) మరియు జనసేన( Janasena ) పార్టీల మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా వార్ జరుగుతోంది.ఈ క్రమంలో వైసీపీ చేసిన ట్వీట్ కు జనసేన కౌంటర్ ఇచ్చింది.

 Tweet War In Ap Ycp Vs Janasena Details, Tweet War In Ap, Ycp Leaders, Ycp Vs Ja-TeluguStop.com

మరో 20 మంది వైసీపీ నేతలు జంప్ అవుతారని జనసేన ట్విట్టర్ లో పేర్కొంది.బీజేపీ, జనసేన మరియు టీడీపీ పొత్తు ఏంటో ప్రజలకు అర్ధం కావడం లేదంటూ వైసీపీ ట్వీట్( YCP Tweet ) చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై స్పందించిన జనసేన రీట్వీట్ చేసింది.వైసీపీ నుంచి సుమారు 20 మంది జంప్ అవుతున్నారన్న జనసేన ఇంకా మీకు తెలిసినట్లు లేదని వెల్లడించింది.వారిని కాపాడుకునే పని చూసుకోవాలని సీనియర్ సజ్జలకు( Sajjala ) జూనియర్ సజ్జల చెప్పాలంటూ రీట్వీట్ లో తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube