రాజకీయ పార్టీల్లో మార్పు సహాజం..: మంత్రి బొత్స

ఏపీకి వైఎస్ షర్మిల రాక వలన తమకు ఎలాంటి ఎఫెక్ట్ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.రాజకీయ పార్టీల్లో మార్పు సహాజమని పేర్కొన్నారు.

 Change In Political Parties Is Natural..: Minister Botsa-TeluguStop.com

రాజకీయ ప్రక్రియలో భాగంగానే తమ పార్టీలో సమన్వయకర్తల మార్పు జరుగుతోందని మంత్రి బొత్స తెలిపారు.ఎన్నికల సమయంలో ఇంఛార్జ్ ల మార్పు అనేది ప్రతి పార్టీలో ఉంటుందని చెప్పారు.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబులా తాము ప్రజలను మోసం చేయలేదని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఏపీలో మరోసారి జగనే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు.

అలాగే అంగన్వాడీలతో పాటు సమ్మెలో ఉన్న ఉద్యోగులతో చర్చిస్తున్నామన్నారు.చర్చల్లో భాగంగా కొన్ని హామీలను నెరవేర్చలేని పరిస్థితి ఉందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube