బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యం..: కిషన్ రెడ్డి

బీసీ సీఎం ప్రకటన చారిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు.బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యమని తెలిపారు.

 Statehood For Bc Is Only Possible With Bjp..: Kishan Reddy-TeluguStop.com

నవంబర్ 3వ తేదీ నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించిన ఘనత మోదీకి మాత్రమే దక్కుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.

అయితే బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రిగా చేస్తామని పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube