సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఏపీ సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడలోని ఏసీబీ కోర్టు తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.

 Hearing On Call Data Record Petition Of Cid Officials Adjourned-TeluguStop.com

విచారణలో భాగంగా పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ పీపీని ఏసీబీ కోర్టు ఆదేశించింది.ఈ క్రమంలో సీఐడీ తరపు న్యాయవాది ఈ నెల 26 వరకు సమయం కావాలని కోర్టును కోరారు.

దీంతో ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడానికి ముందు, అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్స్ కావాలంటూ ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube