అక్రమ ఓట్లను తొలగిస్తే టీడీపీకి నష్టమేంటి?: మంత్రి మేరుగ

ఏపీలో టీడీపీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.ఓట్లను తొలగిస్తున్నారని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

 What Will Be The Loss For Tdp If Illegal Votes Are Removed?: Minister Meruga-TeluguStop.com

రాష్ట్రంలో మొత్తం 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయన్న మంత్రి మేరుగ అక్రమ ఓట్లను తొలగిస్తే టీడీపీకి వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు.టీడీపీ చేసే వ్యాఖ్యలను ప్రజలు నమ్మరని తెలిపారు.

దొంగ ఓట్లతో గెలవాలన్న ఆలోచన కానీ, అవసరం కానీ తమకు లేదని స్పష్టం చేశారు.రాష్ట్రంలో ప్రజలకు వైసీపీ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలే తమను అధికారంలోకి తీసుకు వస్తాయని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube