వృద్దునికి నిత్యావసర సరుకుల దుప్పట్లు పంపిణీ చేసిన మిత్ర యూత్ సభ్యులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో మంగళవారం యువ మిత్ర యూత్ అధ్యక్షులు యాద ప్రేమ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడారు.

 Mitra Youth Members Distributed Essential Goods Blankets To The Old Man, Mitra Y-TeluguStop.com

గ్రామంలో నివాసముంటున్న నాగారం కొమురయ్య అనే వృద్దుడికి సరియగు వసతులు లేవని తెలుసుకొని యువ మిత్ర యూత్ సభ్యులు దుప్పట్లు, బియ్యం, నిత్యావర సరుకులను అందించారు.గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో స్వీట్ల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో యువ మిత్ర యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube