బాధిత కుటుంబాలను పరామర్శించిన రసమయి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు గ్రామంలో వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను స్థానిక మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్( Rasamayi Balakishan ) పరామర్శించారు.

 Rasamai Visited The Affected Families , Rasamayi Balakishan , Rajanna Sirisilla-TeluguStop.com

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమర్ గౌడ్, జడ్పీ చైర్మన్ సిద్ధం వేణు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణురావు , శేఖర్, రజిని, పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube