తుది దశకు పేర్ని నాని వర్సెస్ ఏలూరు కలెక్టర్ వ్యవహారం

మాజీ మంత్రి పేర్ని నాని వర్సెస్ ఏలూరు కలెక్టర్ వ్యవహారం చివరి దశకు చేరుకుంది.ఇందులో భాగంగా సీఎస్ జవహర్ రెడ్డిని సచివాలయంలో పేర్ని నాని కలిశారని తెలుస్తోంది.

 The Final Stage Was The Case Of Perni Nani Vs Eluru Collector-TeluguStop.com

ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ రాకపోవడపంపై పేర్ని నాని సీఎస్ కు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తీరును నిరసిస్తూ సీఎం జగన్ నివాసం వద్ద ధర్నా చేస్తానని పేర్ని నాని చెప్పిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వీరి వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube