బీఆర్ఎస్, బీజేపీలను జనబలంతో కొట్టాలి..: రేవంత్ రెడ్డి

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను జనబలంతో కొట్టాలని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.గతంలో గ్రామ పెద్ద చెబితే ఓటు వేశారు.

 Brs And Bjp Should Be Beaten With Mass Power..: Revanth Reddy-TeluguStop.com

ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు.బీజేపీ, బీఆర్ఎస్ వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధం అయ్యాయని పేర్కొన్నారు.

పెండింగ్ లో ఉన్న మూడు జిల్లాల కమిటీలను రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు.ఈనెల 25 లోగా రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు పూర్తి చేస్తామని తెలిపారు.

గ్రామస్థాయిలోనే కాంగ్రెస్ అనుకూల, వ్యతిరేక ఓట్లను గుర్తించాలని సూచించారు.అదేవిధంగా ఆగస్ట్ 18న హైదరాబాద్ మండల అధ్యక్షులకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube