ఖమ్మం జిల్లాలో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణం చెందారు.

 Tragedy In Khammam District.. Three Suicides In The Same Family-TeluguStop.com

ఈ ఘటన పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో జరిగింది.గ్రామానికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మృతులు భార్యాభర్తలు వెంకట కృష్ణారావు, సుహాసిని, వారి కుమార్తె అమృతగా గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే అప్పుల బాధ భరించలేకనే కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube