కేంద్ర రైల్వేశాఖ మంత్రికి సుకేశ్ చంద్రశేఖర్ లేఖ

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ కేంద్ర రైల్వేశాఖ మంత్రికి లేఖ రాశారు.ఇటీవల ఒడిశాలోని బాలాసోర్ లో చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు, గాయపడిన వారి కోసం రూ.10 కోట్ల విరాళాన్ని అందిస్తానంటూ లేఖలో పేర్కొన్నారు.తన వ్యక్తిగత నిధుల నుంచి పన్ను చెల్లించిన రూ.10 కోట్లను విరాళంగా స్వీకరించాలంటూ రైల్వే శాఖ మంత్రికి సుకేశ్ చంద్రశేఖర్ లేఖలో విన్నవించారు.

 Sukesh Chandrasekhar's Letter To The Union Minister Of Railways-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube