కేంద్ర రైల్వేశాఖ మంత్రికి సుకేశ్ చంద్రశేఖర్ లేఖ

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ కేంద్ర రైల్వేశాఖ మంత్రికి లేఖ రాశారు.

ఇటీవల ఒడిశాలోని బాలాసోర్ లో చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు, గాయపడిన వారి కోసం రూ.

10 కోట్ల విరాళాన్ని అందిస్తానంటూ లేఖలో పేర్కొన్నారు.తన వ్యక్తిగత నిధుల నుంచి పన్ను చెల్లించిన రూ.

10 కోట్లను విరాళంగా స్వీకరించాలంటూ రైల్వే శాఖ మంత్రికి సుకేశ్ చంద్రశేఖర్ లేఖలో విన్నవించారు.

పవన్ రాజకీయాలలో ఒక ఫుట్ బాల్..ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్!