ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు

నంద్యాల జిల్లా శ్రీశైలం మలన్నను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నారా లోకేశ్ పై మండిపడ్డారు.

 Ap Assembly Speaker Tammineni Sitaram's Key Remarks-TeluguStop.com

నారా లోకేశ్ కు భాష మాట్లాడతమే చేతకాదని స్పీకర్ తమ్మినేని విమర్శించారు.రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉందో లేదో జగన్ చూసుకుంటారని తెలిపారు.2024 ఎన్నికల్లో 175 స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టే ఎయిర్ పోర్టులు, హార్బర్లు వస్తున్నాయని పేర్కొన్నారు.

రాజధానిపై సీఎం జగన్ కు పూర్తి క్లారిటీ ఉందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube