ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు

నంద్యాల జిల్లా శ్రీశైలం మలన్నను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నారా లోకేశ్ పై మండిపడ్డారు.నారా లోకేశ్ కు భాష మాట్లాడతమే చేతకాదని స్పీకర్ తమ్మినేని విమర్శించారు.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉందో లేదో జగన్ చూసుకుంటారని తెలిపారు.

2024 ఎన్నికల్లో 175 స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టే ఎయిర్ పోర్టులు, హార్బర్లు వస్తున్నాయని పేర్కొన్నారు.

రాజధానిపై సీఎం జగన్ కు పూర్తి క్లారిటీ ఉందని స్పష్టం చేశారు.

దేవర మూవీ ఐదో రోజు కలెక్షన్లు లెక్కలు ఇదే.. ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారుగా!