వివేకా హత్య కేసులో కీలక సాక్షి హైదరాబాద్ తరలింపు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్నను అధికారులు హైదరాబాద్ కు తరలించారు.అనారోగ్య సమస్యతో తిరుపతిలోని స్విమ్స్ లో రంగన్న చికిత్స పొందుతున్నారు.

 Key Witness In Viveka's Murder Case Moved To Hyderabad-TeluguStop.com

ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.ఈ నేపథ్యంలో రంగన్నకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube